బొజ్జ వెంకటలక్ష్మి కుటుంబాన్ని పరామర్శించిన డాక్టర్ పిల్లా శ్రీధర్

పిఠాపురం నియోజకవర్గం: బి ప్రత్తిపాడు గ్రామానికి చెందిన జనసేనకుడు, కార్యకర్త బొజ్జ బుల్లి రాజు తల్లి బొజ్జ వెంకట లక్ష్మి అకాల మరణానికి చింతిస్తూ పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ వారి యొక్క కుటుంబాన్ని పరామర్శించి, మనో ధైర్యాన్ని అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఎక్స్ సర్పంచ్ గరగా సత్యానందరావు, బొజ్జ గోపి కృష్ణ, పల్నాటి మధుబాబు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.