మల్లం గ్రామ పర్యటనలో పాల్గొన్న డాక్టర్ శ్రీధర్
పిఠాపురం నియోజకవర్గం, మల్లం గ్రామం నందు జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ శ్రీధర్ మల్లం గ్రామం పర్యటనలో భాగంగా.. అధికసంఖ్యలో జనసైనికులు పాలుగోన్నారు.. ఈ సందర్బంగా గ్రామపెద్దలను జనసైనికులు మరియు నాయకులతో మాట్లాడటం జరిగింది.. గ్రామంలో వున్న సమస్యలకోసం పార్టీ బలోపేతం కోసం చర్చించడం జరిగింది. జనసైనికులు అందరు అన్నదమ్ముల్లా కలిసిమెలసి ఉండి.. జనసైనికులు అందరు ఒక జన సైన్యంలా ఏర్పడాల..ని దానికి మీరందరు కలిసిమెలిసి ఉండాలని.. పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలను ఆశయాలను ముందుకుతీసుకుని వెళ్లాలని.. పార్టీ బలోపేతమే మన లక్ష్యంగా ముందుకువెళ్లాలని సూచించారు. మీ ఊరిలో ఏ సమస్య వచ్చినా నా వంతు సహాయాన్ని అందిస్తానని.. అదేవిదంగా మన జనసైనికులకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉన్నా తప్పుకుండా తన సహాయాన్ని అందిస్తారని చెప్పడం జరిగింది. ఇందులో భాగంగా బుర్ర సత్యనారాయణ, కొత్తం గణపతి, కంద బాల, రాజకొండ చక్రధర్, నల్లమిల్లి నాగ సతీష్, బుర్ర విజయ్, ఎస్ అర్జున్, బుర్ర మని, పానెపల్లి సురేష్, పార్తె సతీష్, కొత్తెం సుబ్రహ్మణ్యం, కంద శివ, కంద వీరబాబు, ఎం శ్రీధర్ కవిరెడ్డి గణేష్, ఎం ఆది, ఎం గణేష్, గ్రంధి సంతోష్, ఎస్ వినయ్, బండి జయరాం, మరియు మొదలగు జనసైనికులు పాల్గొన్నారు.