“రైతు భరోసా యాత్ర” టీం-పిడికిలి పోస్టర్లతో ప్రచారం

కురుపాం, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చనిపోయిన కౌలు రైతు కుటుంబాలను ఆదుకునే ఆలోచనతో చేపట్టిన రైతు భరోసా యాత్ర యొక్క పోస్టర్లు టీం-పిడికిలి వారి సహకారంతో ఆదివారం కురుపాం నియోజకవర్గం అన్ని మండలాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే భాగంగా ఆటో పోస్టర్స్ మరియు గోడ పత్రికలు అటించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు వంశీ, సంజు, రంజిత్, గణేష్, భార్గవ, శివాజీ, అచ్యుత, హర్ష, సూరి, అఖిల్ పలువురి జనసైనికులు కార్యక్రమంలో పాల్గోనడం జరిగింది.