ధర్మవరం 28వ వార్డులో రైతు భరోసా యాత్ర పోస్టర్ ఆవిష్కరణ

అనంతపురం జిల్లా, ధర్మవరం, రాష్ట్ర వ్యాప్తంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తలపెట్టినటువంటి రైతు భరోసా యాత్ర గురించి టీం పిడికిలి రూపొందించినటువంటి 3000 మంది కౌలు రైతులకు 30 కోట్ల రూపాయల పోస్టర్స్ ను ఆదివారం ఉమ్మడి అనంతపురం జిల్లా ధర్మవరంలోని 28 వార్డ్ లో ఆవిష్కరించి అక్కడి ప్రజలకు రాష్ట్రంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి సహాయలు వార్డ్ ప్రజలకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజ్ ప్రకాష్, వన్నూ శ్రీరాములు, ఆది తదితరులు పాల్గొన్నారు.