గిడ్డి వెంకన్న పార్థివదేహానికి నివాళులర్పించిన పితాని బాలకృష్ణ

ముమ్మిడివరం నియోజకవర్గం: అంబేద్కర్ కోనసీమ జిల్లా, కాట్రేనికోన మండలం, గిడ్డివారి పేటకు చెందిన జనసేన వీరమహిళ గిడ్డి రత్నశ్రీ తాతయ్య గిడ్డి వెంకన్న స్వర్గస్తులైనారు. విషయం తెలుసుకున్న జనసేన పార్టీ పీఏసీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ గిడ్డి వెంకన్న పార్థివదేహానికి పూలమాలవేసి నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ఓదార్చి, ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో జక్కంశెట్టి బాలకృష్ణ (పండు), మోకా బాలప్రసాద్, గొలకోటి వెంకటేశ్వరరావు, సంసాని పాండురంగరావు పాల్గొన్నారు.