లక్ష పత్రి పూజ కార్యక్రమంలో పాల్గొన్న పితాని బాలకృష్ణ

ముమ్మిడివరం: సొమవారం రాష్ట్ర జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు ముమ్మిడివరం నియోజకవర్గం ఇంచార్జ్ పితాని బాలకృష్ణ ముమ్మిడివరం నియోజకవర్గం తానేలంక శెట్టిబలిజ సంఘీయుల లక్ష పత్రి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరియు తాళ్ళరేవు మండలం కేశవారిపాలెం గ్రామమునందు శెట్టిబలిజ సంగీత లక్షపత్రి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.