యాక్సిడెంట్ అయిన పలువురికి 50000 రూపాయల చెక్కులు అందజేసిన పితాని

శనివారం రాష్ట్ర జనసేన పార్టీ రాజకీయాల్లో కమిటీ సభ్యులు ముమ్మిడివరం నియోజకవర్గ ఇన్చార్జ్ పితాని బాలకృష్ణ ముమ్మిడివరం మండలం సిహెచ్ గున్నేపల్లి జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులు భోగి శెట్టి తిరుమల దుర్గ పల్లమరాజు యాక్సిడెంట్ అయినందున వారికి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ 50000 రూపాయల చెక్కుని పంపించగా పితాని బాలకృష్ణ, పల్లవ రాజుకి చెక్కు అందజేశారు. మరొక క్రియాశీలక సభ్యులు ముమ్మిడివరం మండలం అనాతవరం గ్రామ మునుకోటి పల్లంరాజు,ఇలియాస్ జాజి యాక్సిడెంట్లో దెబ్బ తినగా వారికి 50000 రూపాయల చెక్కు క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నందున ఈఇరువురికి జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదల పవన్ కళ్యాణ్. చెక్కులు పంపించడం జరిగింది. వారిరువురికి బాలకృష్ణ చెక్కులు అందడం జరిగింది. వీరితోపాటు మండల అధ్యక్షులు గొల్ల కోటి వెంకన్న బాబు, గొల్లకోటి సాయిబాబు, యాళ్ల చంటి, గాలి దేవర బుల్లి, కడలి వెంకటేశ్వరరావు, బొక్క బుల్లబ్బాయ, శీలం వెంకటేశ్వరరావు మరియు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.