చైతన్య రాయల్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

పుంగనూరు మండలం, నెక్కుంది పంచాయితీలో వెలసిన శ్రీ ఆగస్తీశ్వర స్వామి కొండపైన జరుగుతున్న శివరాత్రి బ్రహ్మోత్సవాలఉ చివరి రోజున జనసేన పార్టీ రాయలసీమ జోన్ పోగ్రామ్స్ కన్వీనర్ చైతన్య రాయల్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా పోగ్రామ్స్ సెక్రటరీ నందు సంబెపల్లి, బండ్లపల్లి పంచాయితీ జనసేన అధ్యక్షుడు సునీల్ కుమార్, అమర్నాథ్ రాయల్, చిరంజీవి, మహాసేన నాయకులు రమేష్ లు పాల్గొన్నారు.