చిరుపవన్ సేవాసమితి ఉచిత మంచి నీటి సరఫరా

రాజోలు: జనసేన పార్టీ రాజోలు నియోజకవర్గం ఐటీ కో ఆర్డినేటర్ యెనుముల లక్ష్మణ్ కుమారుడు యెనుముల దాన్విక సత్య నాగ పవన్ జన్మదినం రోజు సందర్బంగా వారు అందించిన ట్రాక్టర్ డీజల్ మరియు డ్రైవర్ జీతం ధన సహయంతో జనసేన పార్టీ చిరుపవన్ సేవాసమితి ఉచిత వాటర్ ట్యాంకర్ ద్వారా బుధవారం అంతర్వేది దేవస్దానం మరియు కేశవదాసుపాలేం చర్చిపేట కోంగలతోట ప్రాంతం మరియు గోంది కోడప ప్రజలు త్రాగునీరు లేక ఇబ్బంది పడుతున్న వారికీ జనసేన పార్టీ ఆద్వర్యంలో 4ట్యాంకర్లు ఉచిత త్రాగునీరు సరఫరా చేయడం జరిగింది.