పొలవలస, ఈదులవలస గ్రామాలలో పల్లె పల్లెకు

శ్రీకాకుళం, నర్సన్నపేట పల్లె పల్లెకు జనసేన సిద్ధాంతాల్ని తీసుకువెళ్లే కార్యక్రమంలో భాగంగా గురువారం పొలవలస, ఈదులవలస గ్రామాల కార్యకర్తలతో నర్సన్నపేట నియోజకవర్గ నాయకులు పి.జయరాం సమావేశమై పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పార్టీ సిద్ధాంతాలని ప్రజలలోకి తీసుకువెళ్లాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.