శ్రీ పోలేరమ్మ తల్లి తిరునాళ్ళలో గాదె వెంకటేశ్వరరావు

చిలకలూరిపేట నియోజకవర్గం, గణపవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ పోలేరమ్మ తల్లి తిరునాళ్ళలో పాల్గొన్న గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు అమ్మవారి దర్శనం చేసుకొని పార్టీ వారు ఏర్పాటు చేసిన భారీ విద్యుత్ ప్రభను తిలకించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు అడపా మాణిక్యాల రావు, రాజా రమేష్, తోట నరసయ్య, సతీష్, దాసరి వెంకటేశ్వరరావు, నియోజకవర్గ నాయకులు, వీరమహిళలు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.