రాజారెడ్డిని పరామర్శించిన గోరంట్ల జనసేన నాయకులు

గోరంట్ల: వైసీపీ అధికార పార్టీ నాయకుల చేసిన దాడిలో గాయపడిన జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి అనుచరుడు ధర్మవరం నాయకులు రాజారెడ్డిని ఆదివారం పరామర్శించి దాడి సంబంధించిన విషయాలు గురించి ఆరా తీసిన గోరంట్ల జనసేన నాయకులు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సురేష్, సంయుక్త కార్యదర్శి వెంకటేష్, కార్యక్రమాల కమిటీ సభ్యుడు పొగతోట వెంకటేష్, మండల అధ్యక్షుడు సంతోష్, బాబర్ తదితరులు పాల్గొన్నారు.