ఘనంగా జనసేన మండల కార్యాలయ ప్రారంభోత్సవం

  • ముసాపురం, లింగంగుంట్ల గ్రామాలలో జెండా దిమ్మెలు ఆవిష్కరణ

పెదకూరపాడు మండలంలో శనివారం ముసాపురం, లింగంగుంట్ల గ్రామాలలో జెండా దిమ్మెలు ఆవిష్కరణ మరియు పెదకూరపాడులో జనసేన పార్టీ మండల కార్యాలయం ప్రారంభోత్సవం జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు చేతుల మీదుగా ఆవిష్కరించడమైనది. ఈ కార్యక్రమానికి ప్రచార కమిటీ కోఆర్డినేటర్ శిఖా బాలు, చట్టాల శ్రీనాథ్, పెదకూరపాడు నియోజకవర్గ సమన్వయకర్త యర్రంశెట్టి రామకృష్ణ, శాఖమూరి శ్రీను, బిల్లూరి సురేష్, మరియు అన్ని మండలాల అధ్యక్షులు వారి కమిటీ సభ్యులు వీరమహిళలు, జనసైనికులు, కార్యకర్తలు, ఈ కార్యక్రమం పెదకూరపాడు మండల జనసేన పార్టీ అధ్యక్షులు మల్లెల వెంకట చలపతిరావు మరియు వారి కమిటీ ఆధ్వర్యంలో ముఖ్యంగా యువత పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారు.