జనసేన ఆధ్వర్యంలో ఘనంగా వాటర్ ప్లాంట్ ప్రారంబోత్సవం

పాయకరావుపేట నియోజకవర్గం: ఎస్ రాయవరం మండలం, ఉప్పరాపల్లి గ్రామంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనసేన నాయుకులు సేనాపతి కాశీ సంతోష్ మరియు జనసైనికుల ఆధ్వర్యంలో 10లక్షలు రూపాయలతో ఔదార్యంతో నిర్మించిన “వాటర్ ప్లాంట్ ప్రారంబోత్సవ” మరియు ప్రారంబోత్సవ సభకు ముఖ్య అతిధులుగా విచ్చేసిన జనసేన పార్టీ రాష్ట్ర డాక్టర్ సెల్ చైర్మన్ డా. బొడ్డేపల్లి రఘు, పాయకరావుపేట జనసేన సీనియర్ జనసేన నాయకులు గెడ్డం బుజ్జి, రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్ మరియు పాయకరావుపేట యువనాయకులు లింగంపల్లి జ్యోతి కుమార్, ఉప్పరాపల్లి జనసేన నాయకులు తేటకాలి అరవింద్, పాయకరావుపేట నాయుకులు, జనసైనికులు మరియు వీరమహిళలు పాల్గొనడం జరిగింది.