బొబ్బిలిలో రోడ్ల దుస్థితిపై గుంతల ఆంధ్రప్రదేశ్ కి దారేది నిరసన కార్యక్రమం

బొబ్బిలి నియోజకవర్గం: అలజంగి గ్రామం సమీపంలో బొబ్బిలి – తెర్లం రోడ్డు దుస్థితిపై జనసేన – టిడిపి ఉమ్మడి సారధ్యంలో గుంతల ఆంధ్ర ప్రదేశ్ కి దారేది నిరసన కార్యక్రమం డిజిటల్ క్యాంపియన్ బొబ్బిలి జనసేన పార్టీ ఇంచార్జి (జనసేన పార్టీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్) గిరడ అప్పలస్వామి టిడిపి సీనియర్ నాయకులు రౌతు రామ్మూర్తి, పువ్వల శ్రీనివాసరావు, కంచి వెంకటరమణ, వాసిరెడ్డి సత్యనారాయణ, ఆధ్వర్యంలో నిరసన తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పొట్నూరు జనార్దన్, జమ్ము గణేష్,చందక గణేష్, పాండ్రంకి అప్పారావు, చప్ప సత్యనారాయణ, లెంక శంకర్ రావు, పూతి గౌరీశంకర్, గొల్లపల్లి జాన్ మరియు బొబ్బిలి జనసైనికులు అలజంగి జనసైనికులు పాల్గొనడం జరిగింది. అలాగే టీడీపి నాయకులు రెడ్డి ప్రసాద్, పైలా ఈశ్వర్ రావు మరియు బొబ్బిలి మండలం, అలజంగి టిడిపి కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.