పవన్ కళ్యాణ్ ను మర్యాదపూర్వకంగా కలిసిన డా. పసుపులేటి

హైదరాబాద్ ప్రశాసన్ నగర్ లోగల జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ను జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరి ప్రసాద్ మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.