క్రియాశీల సభ్యులకు కిట్లను ఇంటింటికి పంపిణీ

ఉమ్మడి అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణం 28 వార్డ్ లో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కిట్లు పంపిణీ కార్యక్రమంలో భాగంగా సోమవారం క్రియాశీల సభ్యులకు కిట్లను ఇంటింటికి తిరిగి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజ్ ప్రకాష్, వన్ను శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.