షేక్ నాయబ్ రసూల్ భౌతిక దేహానికి నివాళులర్పించిన ఇమ్మడి కాశీనాథ్

ప్రకాశం జిల్లా, మార్కాపురం పట్టణం నందు ప్రభుత్వ ఉపాధ్యాయులు మిత్రులు షేక్ నాయబ్ రసూల్ అకాల మరణానికి బాధపడుతూ.. వారి భౌతిక దేహానికి నివాళులర్పించిన జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ ఇమ్మడి కాశీనాథ్. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బొందిలి కాశీరామ్ సింగ్, జిల్లా కార్యదర్శి శిరిగిరి శ్రీనివాసులు, జనసేన నాయకులు బెల్లంకొండ రామక్రిష్ణ, చలపతి, బొందిలి అనిల్ సింగ్, శ్రీను, శివ మరియు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.