నారా చంద్రబాబు నాయుడుకు ఘనస్వాగతం పలికిన ఇమ్మడి కాశీనాథ్

ప్రకాశం జిల్లా, మార్కాపురం పట్టణం నందు ఏర్పాటు చేసిన ప్రజాగళం సభకు విచ్చేసిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుని కలిసి జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంచార్జ్ ఇమ్మడి కాశీనాథ్ ఘనస్వాగతం పలకడం జరిగింది.