పలమనేరు జనసేనలో ముస్లిం మైనారిటీల చేరిక

పలమనేరు నియోజకవర్గం: పెద్ద పంజానీ మండలం, దేవిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన ముస్లిం మైనారిటీ సోదరులు శౌకథ్, ఉస్మాన్, రషీద్, మస్తాన్, నురుల్ల, ఇబ్రహీం, రఫీ, మా బాషా, మౌల, సికిందర్ , గౌస్, సన, నౌషాద్, నవాజ్, లుకుమన్,జబి, ఫరూక్, లియకత్, వాజిడ్, మున్న, సలీం, జాఫర్, ఖాదర్ బాషా, నయీం, జనసేన పార్టీ సిద్ధాంతాలు నమ్మి జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి దిలీప్ పసుపులేటి ఆధ్వర్యంలో పార్టీ కండువా వేసుకోవడం జరిగింది. రాబోయే ఎన్నికలలో ఉమ్మడి అభ్యర్థి గెలుపునకు కృషి చేస్తామని తెలియచేశారు. కార్యక్రమంలో పెద్ద పంజానీ మండల ఇంఛార్జి రంపాలా శివ, ఉపాధ్యక్షులు సోము శేఖర్, రూరల్ మండల అధ్యక్షులు నాగరాజు, రాయలసీమ కార్యక్రమం కమిటీ సభ్యులు రమేష్, నాయకులు నగేష్, రవి, టీడీపీ నాయకులు మునవార్, గౌస్ లు పాల్గొన్నారు.