Amaravati: న్యాయస్థానం టూ తిరుపతి దేవస్థానం పాదయాత్ర

అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నవంబరు 1 నుండి డిసెంబర్ 17 వరకు జరిగే న్యాయస్థానం టూ తిరుపతి దేవస్థానం పాదయాత్ర కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా జనసేనపార్టీ పోతిన వెంకట మహేష్ ను ఆహ్వానించిన రైతులు AVRK చౌదరి, బెల్లంకొండ నరసింహారావు, చలపతిరావు మరియు అనుమోలు గణేష్.