Razole: ఇరుసుమండ ఎంపిటిసి ఉపఎన్నిక ప్రచారంలో జనసేన జోరు

రాజోలు నియోజకవర్గం బట్టేలంక, ఇరుసుమండ ఎంపిటిసి ఉపఎన్నిక సందర్భంగా జనసేన పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి శ్రీమతి ఉమ లలిత శివ జ్యోతి ఎలక్షన్ ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో మల్కిపురం ఎంపీపీ మేడిచర్ల సత్యవాణి, జనసేన పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ దిరిశాల బాలాజీ, తాడి మోహన్, జిల్లా కార్యదర్శి గుబ్బల రవి కిరణ్, గుండాబత్తుల తాతాజీ, మత్స్యకార విభాగం పొన్నాల ప్రభ, నియోజకవర్గ నాయకులు గుండుబోగుల పెద్దకాపు గారు, పినిశెట్టి బుజ్జి, గెడ్డం మహాలక్ష్మి ప్రసాద్, సర్పంచ్ లు, ఉప సర్పంచ్ లు, ఎంపీటీసీలు వార్డు మెంబర్లు,కుంచే శ్రీనివాసరావు(పండు), ఉలిశెట్టి లక్ష్మణ్, ఇరుసుమండ నందుల రమేష్, కాట్రూ నాని, బుజ్జి, జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.