భార్గవ్ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన జగ్గయ్యపేట జనసేన పార్టీ

భార్గవ్ మృతికి సానుభూతి తెలియజేసిన జగ్గయ్యపేట జనసేన పార్టీ

పసుపుల భార్గవ్ చివరి కోరిక అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ ని కలవడం, అందుకు అందరు కృషి చేశారు. శ్రీ పవన్ కళ్యాణ్ భార్గవ ఇంటికి వచ్చి పరామర్శించి ఎంతో నైతిక ధైర్యం కల్పించారు. అయినప్పటికీ భగవంతుని కరుణ భార్గవ పై లేకుండా పోయింది. భార్గవ్ పుణ్యలోకాలు ప్రాప్తించాలని భగవంతుని ప్రార్ధిస్తూ వారి కుటుంబ సభ్యులకు అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ తరుపున జనసేన పార్టీ తరఫున మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము అని జగ్గయ్యపేట జనసేన పార్టీ తెలిపింది.