వైసీపీ నాయకుల దౌర్జన్యాన్ని ఖండించిన జనసేన నాయకులు

పీలేరు: పలమనేరు పట్నం వైయస్సార్ పార్టీ గడపగడప కార్యక్రమంలో భాగంగా శనివారం ఎమ్మెల్యే వెంకటేష్ గౌడ్ జనసేన మండల ప్రధాన కార్యదర్శి మధుబాబు ఇంటి దగ్గరికి వెళ్లి మీకు మీరు ఈ ప్రభుత్వం నుండి ఇంత లబ్ధి పొందారు అని చెప్పడం జరిగింది. జనసైనికుడు మాకు ఇల్లు ఇచ్చామన్నారు కదా నాకు జాగా ఎక్కడున్నదో చూపిమని నిలదీయడంతో వారి దగ్గర సమాధానము లేక వాళ్లే ఆజాగాను అమ్ముకోవడం జరిగింది. దీనికి జనసేన పార్టీ నాయకుడు నిలదీయగా అతనిపై వైయస్సార్ పార్టీ నాయకులు అతి దారుణంగా అతని కొట్టి గాయపరచడం జరిగింది. అతన్ని అతని కుటుంబ సభ్యుల్ని తీవ్రంగా దుర్గా కొట్టడం జరిగింది. అతని పరిస్థితి విషమంగా ఉంటే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మొరిగిన వైద్యం అందించడం జరుగుతుంది. దీన్ని పీలేరు నియోజవర్గం జనసేన పార్టీ నాయకులు అదే విధంగా చిత్తూరు జిల్లా ఉమ్మడి జనసేన పార్టీ కార్యదర్శి కలపరవి మరియు పీలేరు మండల అధ్యక్షుడు మోహన్ కృష్ణ మరియు మండల ప్రధాన కార్యదర్శి గజేంద్ర మరియు హరీష్ మొదలగున నాయకులందరూ తీవ్రంగా ఖండించడం జరిగింది. ఇది ప్రజారాజ్యమా రౌడీ రాజ్యమా అని ప్రశ్నించడం జరిగింది. మీ దుర్మార్గులు ఇంకా మీ ఆట సాగని నీకు టైం దగ్గర పడిందని మూడే మూడు నెలలు తర్వాత మీ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుందని జనసేన పార్టీ నాయకులు తెలిపారు.