గణపతిని దర్శించుకున్న గుంటూరు జనసేన నాయకులు

గుంటూరు, వినాయకచవితి సందర్భంగా కోత్తపేట, శ్రీనగర్ లోని వివిధ ప్రాంతాలలో వినాయకుని మండపాలను జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి వడ్రాణం మార్కండేయ బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పు వెంకట రత్తయ్య, నగర ఉపాధ్యక్షుడు చింతా రేణుకారాజు, దళవాయి భార్గవ రామ్, కారుమంచి కోటేశ్వరరావు, వినయ్, రామిశెట్టి శ్రీనివాసరావు తదితరులు వినాయకుని దర్శించుకుని స్వామి వారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది.