పవన్ కల్యాన్ జన్మదినము సందర్భంగా ఎ.ఎస్ పేట దర్గా ని సందర్శించిన జనసేన నాయకులు
ఎ.ఎస్ పేటలో పవన్ కళ్యాణ్ 51 వపుట్టినరోజు సందర్భంగా ఆశ్ పేట మండల అధ్యక్షుడు అక్బర్ బాషా ఆధ్వర్యంలో పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీధర్ నలిశెట్టి ముఖ్య అతిథిగా 51 కే.జి.ల కేక్ కట్ చేసిన అనంతరం ఎ.ఎస్ పేటని సందర్శించిన జనసేన ఉపాధ్యక్షులు నాగరాజు యాదవ్, నాయకులు సునీల్ యాదవ్, మదన్ యాదవ్ తదితరులు.