అన్న సమారాధనలో పాల్గొన్న జనసేన నాయకులు

రాజోలు నియోజకవర్గం: మలికిపురం మండలం, మలికిపురం గ్రామం సెంటర్ లో వేంచేసియున్న గణపతి స్వామి వారిని దర్శించుకుని అన్నసంతర్పణలో పాల్గొన్న జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు, గుండుబోగుల పెద్దకాపు, ఎంపీపీ మేడిచర్ల సత్యవాణి రాము, మండల అధ్యక్షులు మల్లిపూడి సత్తిబాబు, మత్తి జయ ప్రకాష్, ఎంపీటీసీ జక్కంపూడి శ్రీదేవి వాసు, ఉప అధ్యక్షులు కుసుమ నాని, గ్రామ శాఖ బొల్లం ప్రసాద్, పోలిశెట్టి గణేష్, షేక్ మీరజ్, గెడ్డం సుందర రావు, దొమ్మేటి సత్యనారాయణ, వీర వెంకట్, తదితరులు జనసైనికులు పాల్గొన్నారు.