గాంధీ మహాత్మునికి జనసేన నాయకుల ఘన నివాళులు

రాజోలు నియోజకవర్గం: అహింస అనే ఆయుధంతో ఆంగ్లేయులను తరిమికొట్టిన సమరయోధుడు, యావత్ ప్రపంచానికే స్ఫూర్తి ప్రదాత, జాతిపిత మహాత్మ గాంధీ జయంతి సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం, మలికిపురం మండలం, మలికిపురం గ్రామంలో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు, గుండుబోగుల పెద్దకాపు, ఎంపీపీ మేడిచర్ల సత్యవాణి రాము, మండల అధ్యక్షులు మల్లిపూడి సత్తిబాబు, మత్తి జయ ప్రకాష్, ఎంపీటీసీ జక్కంపూడి శ్రీదేవి వాసు, ఉప అధ్యక్షులు కుసుమ నాని, గ్రామ శాఖ బొల్లం ప్రసాద్, పోలిశెట్టి గణేష్, షేక్ మీరజ్ గెడ్డం సుందర రావు, దొమ్మేటి సత్యనారాయణ, వీర వెంకట్ తదితరులు జనసైనికులు పాల్గొన్నారు.