పవన్ కళ్యాణ్ ను విమర్శించే అర్హత సింహాద్రి రమేష్ కి లేదు

అవనిగడ్డ: పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే అర్హత అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ కి లేదని, ఇంకోసారి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే దానికి తగిన మూల్యం చెల్లించుకుంటారని అవనిగడ్డ మండల జనసేన పార్టీ అధ్యక్షులు గుడివాక శేషుబాబు ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో అవనిగడ్డ టౌన్ ఉపాధ్యక్షులు ఆళ్ళమళ్ళ చందు బాబు యంపిటిసిలు బొప్పన భాను, కటికల వసంత్, వార్డు మెంబర్లు అడపా ప్రభాకర్, కమ్మిలి సాయి భార్గవ, మునిపల్లి శ్రీలక్ష్మీ, వీరమహిళలు సానా లక్ష్మీ, భోగాది రాజ్యలక్ష్మి, బచ్చు కృష్ణకుమారి, జనసైనికులు గుడివాక రామాంజనేయలు, తోట ఆంజనేయలు, బోయిన గణేష్, యర్రంశెట్టి సుబ్బారావు, మాదివాడ కుటుంబరావు, మోహన్, తుంగల నరేష్, తుంగల చరణ్, రేపల్లె రోహిత్, నలిగిలి రాజేశ్, ఫెక్ ఫరీద్, కోసూరు అవినాష్, ఆకిశెట్టి రవి, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.