వైసిపి అహంకారానికి జనసేన ఆత్మభిమానంతో సమాధానం

నెల్లిమర్ల నియోజకవర్గం, పూసపాటి రేగ మండలం హెడ్ క్వార్టర్ లో మార్చ్ 14జనసేన ఆవిర్భావ దినోత్సవానికి ఇప్పటం గ్రామస్తులు స్థలం ఇచ్చారని కక్ష గట్టి రోడ్డు విస్తరణ పేరుతో గ్రామస్తుల ఇళ్లను కూల్చడమే కాకుండా స్వతంత్ర సమర యోధులు విగ్రహాల తొలగిస్తూ రాజశేఖర్ రెడ్డి విగ్రహాని మాత్రం రక్షణ కల్పించడంపై నీలాదీస్తూ స్వాతంత్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పాలాభిషేకం చేసి నివాళలు అర్పించి నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తుమ్మి లక్ష్మి రాజ్ ఉత్తరాంధ్ర మహిళా రిజనల్ కో ఆర్డినేటర్ జిల్లా కార్యనిర్వాహన కమిటీ సభ్యులు పిన్నింటి రాజారావ్, నియోజకవర్గం నాయుకులు బూర్లే విజయ్ శంకర్ పతివాడ అచ్చుంనాయుడు, దిండి రామారావు, తొత్తడి సూర్య ప్రకాష్ మాదేటి ఈశ్వర్రావు, దుక్క అప్పలరాజు బలబద్రుని జానకిరామ్, లెంక సురేష్, మొయిద లక్ష్మణ్, జలపారి అప్పుడు దొర, దుక్క అప్పలరాజు, పిన్నింటి అప్పలనాయుడు, అంజి, గుషిని శేఖర్, లింగం రమేష్ గిరిజన నాయుకులు తుమ్మి అప్పలరాజు దొర పాల్గొన్నారు.