పిఠాపురంలో జనసేన 23వ రోజు పాదయాత్ర

పిఠాపురం జనసేన పార్టీ ఇన్చార్జ్ శ్రీమతి మాకినీడి శేషు కుమారి ఆధ్వర్యంలో జనసైనికుడు శ్రీ బుర్రా సూర్యప్రకాశరావు పిఠాపురం పట్టణంలో 30 వ వార్డులో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను ఆశయాలను కరపత్రాల ద్వారా వార్డు ప్రజలకు అవగాహన కల్పించడంమైనది ఈ పాదయాత్రలో టైల్స్ బాబి పాల్గొనడం జరిగినది.