బాలికలపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడుకి కఠిన చర్యలకు జనసేన డిమాండ్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గిరిజన శాఖ మంత్రి గౌరవ శ్రీ పుష్ప శ్రీవాణి సొంత నియోజకవర్గమైన కురుపాంలో అమాయకురాలైన ఇద్దరు గిరిజన బాలికలపై దారుణంగా అత్యాచారానికి పాల్పడిన నిందితులఫై శిక్ష పడేలా ప్రభుత్వం తక్షణం స్పందించాలని, అత్యాచారానికి పాల్పడిన బాధితురాలిని ప్రభుత్వం ఆదుకోవాలని ఈ సందర్భంగా జనసేన పార్టీ ఎక్స్ ఎంపిటిసి సాయిబాబా, దురియా, సన్యాసిరావు ఆధ్వర్యంలో అరకు నియోజకవర్గం అనంతగిరి మండలంలో జనసేన ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టటం జరిగింది.