జనసేన ఆధ్వర్యంలో వరద బాధితులకు ఆహార పొట్లాలు పంపిణీ

మామిడికుదురు మండలం, పెదపట్నం గ్రామంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో వరద బాధితులకు ఆహార పొట్లాలను మామిడికుదురు మండల జనసేన పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు జాలెం శ్రీనివాస రాజా, సర్పంచ్ సమైక్య ఆద్యక్షుడు అడబాల తాతకాపు, మామిడికుదురుగ్రామ శాఖ ఇంటి మహేంద్ర, ఏరుబండి శివ, మద్దాల రంగ ప్రసాద్, రుద్ర శ్రీనివాస్, ఈలి రాంబాబు, ముస్కుడి మురళి, కాట్రేనిపాడు నాగేంద్ర, మరియు మండల జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు జనసైనికులు పాల్గొన్నారు.