గాయపడిన కార్మికుడికి జనసేన ఆర్ధిక సాయం

బొబ్బిలి మండలం ఎం బుజ్జి వలస గ్రామంలో మైదాన్ కంపెనీలో గాయపడిన కార్మికుడికి మంగళవారం జనసేన పార్టీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి బాబు పాలూరు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. మీకు అండగా ఉంటానని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గంగాధర్, గణేష్, అప్పలనాయుడు, చరణ్, గౌరీ శంకర్, స్వామి నాయుడు, బూర్జి వలస జనసైనికులు పాల్గొన్నారు.