శ్రీశ్రీశ్రీ కోట దుర్గమ్మ ఉత్సవాల నిర్వహణ సమావేశంలో జనసేన

పాలకొండ టౌన్, పాలకొండ ఆరాధ్య దైవం శ్రీశ్రీశ్రీ కోట దుర్గమ్మ నవరాత్రులు నిర్వహణపై సలహాలు మేరకు దేవాదాయ శాఖ వారి జనసేన పార్టీ వారికి ఆహ్వాన మేరకు వెళ్లి వచ్చే భక్తులకు మంచినీటి సదుపాయం క్లోరినేషన్ రాత్రిపూట విద్యుత్ అంతరాయం లేకుండా ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూడాలని ఆలయ పెద్దలకు సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నుండి గొర్ల మన్మధరావు, పోరెడ్డి ప్రశాంత్, పొట్నూరు రమేష్ ,బోర వాసు, కడగల హరికృష్ణ, దుప్పాడ చంద్రశేఖర్ పాల్గొని ఆలయ అభివృద్ధి కోసం సూచనలు ఇవ్వడం జరిగింది.