జనంకోసం జనసేన 297వ రోజు

  • వనరక్షణలో భాగంగా 900 దానిమ్మ మొక్కల పంపిణీ

జనంకోసం జనసేన 297వ రోజులో భాగంగా జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర ఆధ్వర్యంలో జనసేన వనరక్షణ మొక్కల పంపిణీ కార్యక్రమం గోకవరం మండలం గోకవరం గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా బుధవారం 900 మొక్కలు పంచడం జరిగింది. ఇప్పటి వరకు నియోజకవర్గం మొత్తంగా 67545 మొక్కలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి దోసపాటి సుబ్బారావు, గోకవరం మండల అధ్యక్షులు ఉంగరాల మణిరత్నం, గోకవరం మండల ప్రధాన కార్యదర్శి చల్లపల్లి శ్రీ కనక దుర్గాప్రసాద్, గోకవరం పట్టణ అధ్యక్షులు పదిలం మురళి, ప్రగడ ప్రభ, గవినీ దుర్గాప్రసాద్, ఉంగరాల శివాజి, తమటపు కన్నబాబు, మహిపాల పాండు, తోట కృష్ణ, కోమటి సాయి దుర్గాప్రసాద్, నేతల నరేంద్ర, మిల్లిమి విజయ్ కుమార్, తోట దీపక్, సామంతుల సంజయ్, రేవాడ అనిల్, ఏనుగు సూర్యప్రకాష్, చీరల దుర్గాప్రసాద్, నాగరపు సునిల్, పెదపాటి చంద్రశేఖర్, పెదపాటి విజయ్, పచ్చితాల కృష్ణ చక్రధర్, నారెం తరుణ్, రామిశెట్టి మణి, ఏనుగు కృష్ణ, మీసాల దుర్గాప్రసాద్, చాగంటి శివ, జవ్వాది సురేష్, ఏనుగు లోవరాజు, రాసంశెట్టి సాయి, గట్టు సుబ్బు, ప్రగడ బాలగంగాధర్ తిలక్, తలారి వీరబాబు, చిక్కాల రవీంద్రకమార్, అమర్త సాయి కృష్ణ, అచ్యుతాపురం నుండి సోమరాతీ రాధాకృష్ణ, గోనేడ నుండి నల్లంశెట్టి చిట్టిబాబు, వల్లభశెట్టి నాని, బూరుగుపూడి నుండి కోడి గంగాధర్ లకు మరియు జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా గోకవరం గ్రామంలో ఎంతో ప్రేమానురాగాలతో ఆతిథ్యం అందించిన సింగవరపు హారికృష్ణ కుటుంబ సభ్యులకు, మండే వెంకటేష్ కుటుంబ సభ్యులకు జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.