కార్యకర్తలకు కొండంత అండగా జనసేన

తిరుపతి రూరల్ జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు A. సాయి యశ్వంత్ కి గత కొద్ది రోజుల క్రితంరోడ్డు ప్రమాదంలో స్వల్పగాయాలతో హాస్పిటల్ లో చికిత్స అయినందువలన ఇతను గతంలో పార్టీ యొక్క క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసుకున్నందున శుక్రవారం జనసేన పార్టీ తరపున అధ్యక్షులు “శ్రీ పవన్ కళ్యాణ్ గారి “ఆదేశాల మేరకు 24,512 రూ. ల చెక్కును తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ అందచేయడం జరిగింది. ఈ కార్యక్రంలో జిల్లా నాయకులు రాజేష్ యాదవ్, కీర్తన, అరుణ, బాల, పాల్గొన్నారు.