Payakaraopeta: జానకయ్యపేట ఎంపిటిసి అభ్యర్ధిని అధిక మెజారిటీతో గెలిపించాలి

పాయకరావుపేట నియోజకవర్గం జానకయ్యపేట సెగ్మెంట్ లో ఎంపిటిసిగా పోటీ చేస్తున్న జనసేన నాయకులయినటువంటి కురందాసు అప్పలరాజు తల్లి గారు ౹౹గౌ౹౹ కురందాసు చంటమ్మ ను అఖండ మెజారిటీతో గెలిపించడానికి సమిష్టిగా కృషి చేయాలని ప్రచారంలో భాగంగా సి.హెచ్. లక్ష్మీపురం మరియు జానకయ్యపేట జనసైనికులను కలిసిన జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ శివదత్ బోడపాటి.