వరద బాధితులకు భోజన సదుపాయం ఏర్పాటు చేసిన జనసేన

రాజోలు నియోజకవర్గం, సఖినేటిపల్లి మండలంలో టేకిశెట్టిపాలెం గ్రామంలో శనివారంబ్ వరద బాధితుల కోసం టేకిశెట్టిపాలెం మరియు అంతర్వేదిపాలెం జనసేన నాయుకుల సహకారంతో సుమారు 1000 మందికి బోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది.