కందుల దుర్గేష్ కు శుభాకాంక్షలు తెలిపిన జనసేన నాయకులు

రాజమహేంద్రవరం, జనసేన, టిడిపి పార్టీల సమన్వయ కమిటీ సభ్యులుగా నియమితులైన జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అద్యల్షులు కందుల దుర్గేష్ ని రాజమండ్రి పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పి.ఎస్.ఎన్ మూర్తి, కోలా దుర్గ, పెంకే జగదీష్, పెద్దిరెండ్ల భీమేశ్వరరావు, ముప్పన రత్నం, పబ్బినీడి దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.