శ్రీశ్రీశ్రీ దేశమ్మతల్లి ఆలయ ప్రతిష్టలో పాల్గొన్న జనసేన నాయకులు

బొబ్బిలి మండలం, అలజంగి గ్రామంలో జరగబోయే శ్రీశ్రీశ్రీ దేశమ్మతల్లి ఆలయ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి ఆ గ్రామ జనసేన నాయకులు మరియు జనసైనికులు ఆహ్వానం మేరకు జనసేన పార్టీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి బాబు పాలూరు మరియు జనసేన పార్టీ ఐటీ విభాగ సభ్యులు గేదెల సతీష్ పాల్గొనటం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.