జనసేన నాయకులు రవితేజ అల్పాహార వితరణ

విజయనగరం: వినాయక చవితి పండుగ పురస్కరించుకొని జనసేన సీనియర్ నాయకులు లాలిశెట్టి రవితేజ మంగళవారం ఉదయం పాత బస్టాండ్, గణేష్ కోవెల వద్దనున్న ఏబై మంది తోపుడుబండ్లు, రిక్షా కార్మికులకు అల్పాహారం అందించారు.