రైతు భరోసా యాత్ర సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న జనసేన నాయకులు

కడప జిల్లా సిద్దవటంలో ఈ నెల 20 వ తేదీన జరిగే రైతు భరోసా యాత్ర సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న జనసేన నాయకులు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పిఏసి సభ్యులు మరియు జనసేన పార్టీ కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ, జనసేన పార్టీ మండపేట ఇంచార్జ్ వేగుళ్ల లీలాకృష్ణ, జనసేన పార్టీ అమలాపురం ఇంచార్జ్ శెట్టిబత్తుల రాజబాబు తదితర నాయకులు పాల్గొన్నారు.