రాములమ్మను పరామర్శంచిన జనసేన నాయకులు

శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల నియోజకవర్గం, రణస్థలం మండలం, కృష్ణాపురం పంచాయతీ, కృష్ణాపురం గ్రామంలో లింగాల వెంకటరావు భార్య లింగాల రాములమ్మకి ఎడమ కాలు చిట్లి.. ఆకాలుకి సర్జరీ అయ్యింది.. లింగాల రాములమ్మ జనసేన నాయకులు లింగాల సూరిబాబు తల్లి.. విషయం తెలియగానే కృష్ణాపురం పంచాయతీ జనసేన పార్టీ యంపిటిసి అభ్యర్థి పోట్నూరు లక్ష్మునాయుడు మరియు జనసేన సర్పంచ్ అభ్యర్థి నడుపూరు శంకరరావు రణస్థలంలో ఉన్న రామ్మొహన్ హాస్పిటల్ కు వెల్లి పరామర్శించండం జరిగింది.