కొయ్యలగూడెం మండల కమిటీ వేయుటకు జనసేన సమావేశం

పోలవరం, జనసేనపార్టీని గ్రామస్థాయిలో సంస్థాగతంగా నిర్మించే ప్రక్రియలో భాగంగా పోలవరం నియోజకవర్గం కొయ్యలగూడెం మండల కమిటీ వేయుట కొరకు ప్రతిపాదనలు తీసుకోవడం కొరకు అద్యక్షులు తోట రవి మరియు అప్పన ప్రసాద్‌, చోడిపిండి సుభ్రమణ్యం, మాదేపల్లి శ్రీనివాస్ మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.