జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా పోలవరం జనసేన ఘన నివాళులు

పోలవరం, భారతదేశ మాజీ ఉప ప్రధాని బాబు జగ్జివన్ రామ్ జయంతి కార్యక్రమంలో పోలవరం నియజకవర్గం కొయ్యలగూడెం గ్రామంలో జనాసేనపార్టీ నాయకుల ఆహ్వానం మేరకు కొయ్యలగూడెం గ్రామ సర్పంచ్ ముప్పిడి విజయ కుమారి, ముప్పిడి చినబాబు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో కొయ్యలగూడెం మండల జనసేనపార్టీ అధ్యక్షలు తోట రవి, కొయ్యలగూడెం గ్రామ జనసేన పార్టీ నాయకులు మాదేపల్లి శ్రీను, చొడిపిండి సుబ్రమణ్యం, ఏపూరి సతీష్, చెప్పుల మధుబాబు, మేడిన కన్నయ, చవ్వా రాము మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.