మత్స్యకార సోదరులు ఘర్షణపై సమగ్ర విచారణకు ఆదేశించిన జనసేనాని

విశాఖపట్నంలో ఫిషింగ్ హార్బర్, పెద జాలరిపేట, మంగమారిపేట మత్సకారుల మధ్య రింగువలల సమస్యపై గత రెండురోజులుగా జరుగుతున్న ఘర్షణలపై క్షేత్ర స్థాయిలో పరిస్థితిని తెలుసుకొని సమస్య పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఆదేSAలమేరకు రాష్ట్ర పార్టీ మత్సకార విభాగం చైర్మన్ శ్రీ బొమ్మిడి నాయకర్ విశాఖపట్నం వచ్చిన సందర్భంలో PAC సభ్యులు గాజువాక ఇంచార్జి శ్రీ కోన తాతారావు, భీమిలి ఇంచార్జి శ్రీ పంచకర్ల సందీప్, చోడవరం ఇంచార్జి శ్రీ PVSN రాజు సదరు ప్రాంతములను పర్యటించి మత్సకారులతో మాట్లాడి వారి ఇబ్బందులను లోతుగా తెలుసుకొనడమయింది. శ్రీ పవన్ కళ్యాణ్ ఈ సమస్య పరిష్కారానికి మత్సకారులకు అండగా ఉంటారని వారికి తెలియచెయ్యడమయింది.