విజయవాడ పశ్చిమలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం కార్యక్రమం

విజయవాడ పశ్చిమ, జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం కార్యక్రమం ఆదివారం విజయవాడ 48వ డివిజన్ అధ్యక్షులు వెంకట రమణ కొరగంజి ఆధ్వర్యంలో ఆంజనేయ వాగు సెంటర్ వినాయకుడి గుడి దగ్గర జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విజయవాడ నగర అధ్యక్షులు, రాష్ట్ర అధికార ప్రతినిధి, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జ్ పోతిన వెంకట మహేష్ హాజరవడం జరిగింది. ఈ సందర్భంగా 100వ సభ్యత్వం డివిజన్ లో ఉన్న యువకుడుకి అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు నగర కార్యదర్శి వేవిన నాగరాజు, పార్టీ సీనియర్ నాయకులు పలిశెట్టి ఉమా, ఇలిపిల్లి మురళి, బెవర సత్యనారాయణ, చిరంజీవి శ్రీను, బెవర మంగారావు, ధార్మిక మండలి సభ్యులు రఘుబాబు, సీనియర్ నాయకులు మరుపిళ్ళ సింహాచలం, నోచర్ల పవన్ కళ్యాణ్, దాసిన జగదీష్, తమ్మిన చక్రవర్తి, దిండి నాని, గూడేల దుర్గారావు, ఆవుల ఆనంద్, దుక్క సాంబా, కొరగంజి సాంబ, సింగంశెట్టి రాము, తమ్మిన శంకర్ బాబు, కొమరపురి శాంతారావు, దుర్గాసి లోకేష్, మంతెన దుర్గా ప్రసాద్, పీసా వెంకటేష్, కుందూరి రాజు, దుక్క గోపి, తమ్మిన వెంకటేష్, కత్తిక నాగరాజ్, కౌతువరపు పూర్ణ చందర్ రావు, పూసర్ల నరసింహారావు, బొల్లి నీలం, బొల్లి అప్పారావు, పిల్ల నాగరాజు, వీరమహిళలు, నాయకులు, మరియు జనసైనికులు పాల్గొన్నారు.