జనసేనపార్టీ ఉచిత వాటర్ ట్యాంకర్

రాజోలు, సఖినేటిపల్లి గ్రామంనకు చెందిన జనసేన నాయకులు బుధరౌతుల తాతాజీ కుమారుడు బుధరౌతుల భార్గవ్ పుట్టినరోజు సందర్బంగా వారు ట్రాక్టర్ డీజల్ మరియు డ్రైవర్జీతం ధనసహయంతో సోమవారం త్రాగునీరు లేక ఇబ్బందిపడుతున్న గొంది పద్మరాజు గారి కాలని ప్రాంత ప్రజలకు జనసేనపార్టీ ఉచిత వాటర్ ట్యాంకర్ ద్వారా ఉచిత త్రాగునీటి సరఫరా చేయటం జరిగిందని రాజోలు జనసేన నాయకులు నామన నాగభూషణం తెలిపారు.