రక్షణ శాఖ సోదరులకు జనసేన రక్షణ బంధం
పిఠాపురం నియోజకవర్గంనందు ఫ్రెండ్లీ పోలీసింగ్ నిర్వహిస్తున్న రక్షణ శాఖ సోదరులకు రాఖీపూర్ణిమ సందర్భంగా రక్షాబంధనం కట్టి సహృదయ వాతావరణం సమాజంలో నెలకొల్పడానికి మరింత కృషి చేయమని కోరుతూ రక్షణ శాఖకు జనసేన రక్షణ బంధం అనే కార్యక్రమాన్ని నిర్వహించిన తూర్పుగోదావరి జిల్లా అధికార ప్రతినిధి శ్రీమతి తోలేటి శిరీష, కందరాడ జనసేన పార్టీ ఎంపీటీసీ పిల్లా సునీతమ్మ, పిఠాపురం టౌన్ 22వ వార్డ్ నాయకురాలు గండి రమ్య.